టీమిండియా అండర్-19 మాజీ కెప్టెన్ అవి బరోట్(29) కార్డియక్ అరెస్ట్తో మృతి చెందాడు. సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించిన బరోట్ 2019-20 సీజన్లో రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు. బరోట్ 38 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 1547 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 1030, దేశవాళీ టీ20ల్లో 717 రన్స్ చేసి సత్తాచాడాడు. సయ్యద్ ముస్తాక్అలీ ట్రోఫీలో గోవాతో జరిగిన మ్యాచ్లో 53 బంతుల్లో 122 రన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కాగా […]