తమ పెళ్లి విషయంలో తుది నిర్ణయం ఆడ పిల్లలదే అవుతుంది. వారు ఊ అంటేనే సంబంధాలు చూడటం మొదలు పెడుతున్నారు తల్లిదండ్రులు. ఇలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని ఆలోచనలను నిర్మోహమాటంగా చెబుతున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగమున్నా, కోట్ల ఆస్తి సంపద ఉన్నా, వేల ఎకరాల భూమి ఉన్నా, పెద్ద బిజినెస్ వేత్త అయినా సరే.. తాము అనుకున్న క్వాలిటీస్ ఉంటేనే అతడితో తలవంచి తాళి కట్టించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
నేడు పెరిగిపోతున్న జనాలను దృష్టిలో పెట్టుకుని కట్టడాలు పెరుగుతున్నాయి. భవనాలైనా, ఆసుపత్రులైనా రెండు, మూడు అంతస్థులను మించిపోతున్నాయి. అన్ని భవంతులు ఎక్కలేక.. లిఫ్ట్ వంటి సదుపాయలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ లిఫ్ట్ కారణంగా ప్రమాదాలు జరిగి.. ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు రూపొందించినా దారుణాలు మాత్రం అస్సలు ఆగడం లేదు. అడ్డూ అదుపు లేకుండా కొందరు ఊహించని రీతిలో దారుణాలకు తెగబడుతున్నారు. సత్యసాయి జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కనగానపల్లి మండలానికి చెందిన మహిళకు ఏడేళ్ల కిందట వివాహమైంది. ఏడు నెలల క్రితం ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది. ఇక పది రోజుల కిందట ఆ మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ […]