న్యూ ఢిల్లీ- ఏ క్షణమైనా కరోనా మహమ్మారి మళ్లీ విజృంబించే ప్రమాదం ఉందని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయ సమాజం సిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. డిఐపిఏఎస్ కు చెందిన సుమారు 25 మంది శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులను సోమవారం ఉపరాష్ట్రపతి తమ నివాసానికి ఆహ్వానించారు. వారిలో డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి కూడా ఉన్నారు. కరోనా చికిత్స, […]