గత కొంత కాలంగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. రెండో రోజు వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా కొట్టుకుపోతుందని.. కనీసం డిపాజిట్లు కూడా రావని అన్నారు. ఏపిలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. చిప్ […]
గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షం వర్సెస్ బీజేపీ కి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగుతున్నారు. అంతేకాదు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీ నేతలు తమ వాదనలు సరైనవే అంటూ వాటిని సమర్ధించుకుంటూ ట్విట్స్ చేస్తున్నారు. ఇటీవల కేంద్రంపై తనదైన స్టైల్లో టార్గెట్ చేస్తూ ట్విట్ చేస్తున్నారు మంత్రి కేటీఆర్. గుజరాత్ లోని జామ్ నగర్ కు గ్లోబల్ […]