ఆమెకు ఏడాది కిందటే పెళ్లి జరిగింది. కొంత కాలం పాటు భర్తతో బాగానే సంసారం చేసింది. ఇక బతుకు దెరువు కోసం రాష్ట్రాన్ని విడిచి మరో చోటుకు వెళ్లారు. కట్ చేస్తే.. ఈ మహిళ చేసిన పనికి ఆమె భర్తతో పాటు తల్లిదండ్రులు కూడా షాక్ గురవుతున్నారు.
మళ్లీ వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన యమునా.. సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. అయితే ఆ తర్వాత జరిగింది తెలుసుకుని ఆ మహిళ పిల్లలు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.