శంకర్ పల్లి మండలం అలంఖాన్ గూడ గేటు సమీపంలో వ్యక్తి కళ్లల్లో కారం చల్లి దుండగులు దారుణంగా కత్తులతో నరికి హత్య చేశారు. మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు ఇక ఇప్పుడు అదే మానవత్వం లేకుండా దారుణం గా హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. సభ్య సమాజం లో మనుషుల మధ్య బ్రతకడానికి కూడా సాటి మనిషి భయపడే పరిస్థితి ఏర్పడింది. మనుషుల్లో మానవత్వం కరువై పోతున్న నేపథ్యం లో ఎప్పుడు ఎటు నుంచి […]