ఏ మాయ చేసావు సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు సినిమా అగ్రకథానాయికగా ఎదిగిన హీరోయిన్ సమంత. లేటెస్ట్ గా సమంత హీరోయిన్ గా నటించిన చిత్రం ఖుషి.