నల్లమల అడవిలో 25 ఏళ్ల యువతి అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. అందునా.. కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్న యువతి ఆ తర్వాత కాసేపటికే కనపడకుండా పోయింది. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది.