సాధారణంగా ఏదైనా ప్రత్యేకమై రోజుల్లో పలు కంపెనీలు, విమానయాన సంస్థలు స్పెషల్ ఆఫర్స్ అనౌన్స్ మెంట్ చేస్తుంటారు. నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా పలు సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి.
ఇప్పుడు అందరూ ఇ-కామర్స్ సైట్స్ నుంచి కొనుగోళ్లు చేస్తున్నారు. అంతా ఆన్ లైన్ షాపింగ్ కే అలవాటు పడిపోయారు. అయితే కొన్ని స్పెషల్ డేస్ లో ఈ వెబ్ సైట్లు ప్రత్యేక డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ సేల్ ఒకటి నడుస్తోంది.
కరోనా వల్ల స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. విద్యార్థుల కేవలం ఇంటికే పరిమితమయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వాలు ఆన్లైన్ విద్యను అమలులోకి తెచ్చాయి. విద్యార్థులకు ఆన్లైన్లోనే క్లాసులను బోధిస్తున్నారు. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు, టీచర్ల కోసం అమెజాన్ ఇండియా ‘బ్యాక్ టూ కాలేజ్’ పేరిట సేల్ను ప్రారంభించింది. బ్యాక్ టూ కాలేజ్ సేల్ జూలై 31 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్లో భాగంగా ల్యాప్ టాప్లు, హెడ్ఫోన్స్, స్పీకర్స్, […]
సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలోని ఏ మూలనున్న విషయమైనా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఓ చిన్న ఫోటో అయినా, వీడియో అయినా సరే అలా సర్కులేట్ అయిపోయింది. సౌతాఫ్రికాకు చెందిన ఓ పంది ఎంచక్కా కుంచె పట్టి చిత్రాలు గీసేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వివరాల్లోకి వెళితే సౌతాఫ్రికాలోని పశ్చిమ కేప్ ప్రాంతానికి చెందిన జాన్నే లెఫ్సాన్ […]