హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్లో స్పోర్ట్స్ బైకుపై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. ఛాతీ, పొట్ట, ముఖం భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న సాయితేజ్ ను మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, నిహారిక కొణిదెల వెంటనే ఆసుపత్రికి పరుగులు తీశారు. ప్రస్తుతం సాయి ధరమ్ ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని.. […]