ప్రజా గాయకుడు, తన పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన వేద సాయిచంద్ హఠాన్మరణం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. కాగా నేడు హైదరాబాద్ లో దశదిన కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిఎం కెసిఆర్ నివాళులర్పించారు.