శాఫ్ 2023 లో భాగంగా ఫుట్ బాల్ మ్యాచులు స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా పాకిస్థాన్, భారత్ రెండు ఒకే గ్రూప్ లో ఉండగా ఈ రెండు దేశాల మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో భారత్ 4-0 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అయితే తొలి మ్యాచులోనే పాక్ చిత్తుంగా ఓడిపోవడంతో పాటు మధ్యలో గొడవకి దిగడం ఇప్పుడు వైరల్ గా మారింది.