మూడు వన్డేల సిరీస్ లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసందే. ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లా వికెట్ తేడాతో విజయాన్ని అందుకుంది. చివరి వికెట్ కు మెహిదీ హసన్- ముస్తాఫిర్ రెహ్మాన్ జోడి 51 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించి బంగ్లాకు అద్భుత విజయాన్ని అందించారు. ఇక ఇరుజట్ల మధ్య డిసెంబర్ 7న అదే వేదికగా రెండో వన్డే జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లా కోచ్.. రస్సెల్ డొమింగో మీడియాతో […]