షాజాహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం ఎంతో ప్రేమతో నిర్మించి అపురూప కట్టడం తాజ్ మహల్. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ అందాలను చూడటానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు ప్రతిరోజూ అక్కడికి వెళ్తుంటారు. ఇటీవల తాజ్ మహల్ పై పలు వివాదాలు చెలరేగుతున్నాయి.