మౌనముని.. భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు చనిపోయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ ఆవుతోన్నాయి. కానీ.., ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సాక్ష్యత్తు కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం నిజం తెలియక మన్మోహన్ సింగ్ చనిపోయినట్టు పోస్ట్ లు చేసి, మళ్ళీ వాటిని డిలీట్ చేశారు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మన్మోహన్ సింగ్ కొవిడ్-19 బారిన పడ్డారు. అదృష్టవశాత్తుగా ఆయన పూర్తి ఆరోగ్యంతో […]