రైల్వే ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకాం చుట్టింది. అతి తక్కువ దరకే ఆహారాన్ని అందించి పేద, మధ్య తరగతి ప్రజల ఆకలి తీర్చే విధంగా చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో ఎంతో మంది ప్రయాణికుల ఆకలి తీరనుంది.