అనారోగ్యంతో బాధ పడుతున్న పేదవారు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు. అయితే చికిత్స పొందుతున్న వారికి సహాయకులు కూడా వస్తుంటారు. వారు భోజనం కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారు. భోజనం కోసం చేసే ఖర్చులు వారికి భారంగా మారుతున్నాయి. అలాంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. వారి భోజన ఖర్చులు ప్రభుత్వమే భరించి వారికి కొంత ఊరటనివ్వాలని భావించింది. హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర రోగుల సహాయకుల కోసం 5రూపాయలకే […]