పూర్వ కాలంలో ఏదైనా సమాచారం పంపాలంటే పావురాలను పంపించేవారు. ఆ తర్వాత ఉత్తరాల వ్యవస్థ వచ్చింది. ఏ సంప్రదింపులైనా సరే ఉత్తరాల ద్వారా పంచుకునేవారు. అయితే కొన్నిసార్లు పోస్టల్ డిపార్ట్ మెంట్ ఘనకార్యాల వల్ల ఉత్తరాలు చేరాల్సిన చోటికి సంవత్సరాలు పట్టిన సందర్భాలు ఉన్నాయి.