సాధారణంగా నేరం చేసిన నేరస్థులకు జైలు శిక్ష విధించడం సహజమే. అయితే ఈ జైలు శిక్షకాలంలో కోందరు నేరస్థులు మానసికంగా, శారీరకంగా కుంగిపోతుంటారు. దానికి కారణం వారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటమే. ఈ క్రమంలోనే ఖైదీలలో మానసిక, శారీరక ఒత్తిడిని దూరం చేయడానికి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖైదీలలో మానసిక పరివర్తన కోసం వారి వారి భార్య లతో ఏకాంతంగా గడిపేందుకు కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే […]