తమిళ స్టార్ నటుడు శింబు నటించిన పత్తుతల సినిమాను చూసేందుకు చెన్నైలోని కోయంబేడు రోహిణీ థియేటర్కు అభిమానులు వచ్చారు. వారిలో గిరిజన, సంచార జాతికి చెందిన వారున్నారు. టికెట్లు తీసుకుని తమ అభిమాన నటుడ్ని తెరపై చూసేందుకు సిద్ధంగా ఉండగా.. ఆ థియేటర్లో పనిచేసే ఓ వ్యక్తి వీరిని నిలిపివేశాడు. ఈ ఘటనపై కమల్ తో సహా పలువురు తీవ్రంగా స్పందించారు.