తెలుగు సంగీత ప్రపంచాన్ని ఓలలాడించిన రాజ్-కోటి ద్వయంలో ఒకరైన సంగీత దర్శకుడు రాజ్ ఇక లేరన్న వార్త అందరినీ షాక్కు గురి చేసింది. అంతలోనే శరత్ బాబు చనిపోయారంటూ పిడుగులాంటి వార్త. తెలుగు, తమిళ పరిశ్రమలోని ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలీవుడ్లో కూడా ఇవే వార్తలు. యువ నటుడు ఆదిత్య సింగ్ రాజ్ పుత్, మరో నటుడు నితేష్ పాండే తుది శ్వాస విడిచారు. తాజాగా ప్రముఖ షింగర్ ఇక లేరన్న వార్త వినిపించింది.