హెల్త్ డెస్క్- కరోనా మహమ్మారి మానవాళిని పట్టి పీడిస్తోంది. ప్రధానంగా భారత్ లో కరోనా సెకండ్ వేవ్ దాహానంలా వ్యాపిస్తోంది. దీంతో దేశంలో జనజీవనం అస్థవ్యస్తం అవుతోంది. కరోనా కటట్డికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నా.. అందరికి ఇప్పట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కు మందును కనుక్కునే విషయంలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటివంటి సమయంలో రోచ్ ఇండియా, సిప్లా సంపెనీలు ఓ శుభవార్త చెప్పాయి. […]