గౌతమ్ అదానీ ఆస్తులు- అప్పులు- అక్రమాలు అంటూ ఇలా చాలా విషయాలపై.. విచారణ చేయాలంటూ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానీ- అదానీ ఫొటోని షేర్ చేస్తూ నిజాలు నిగ్గు తేల్చాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై జీబేపీ ఎదురుదాడి ప్రారంభించింది.