మానవ మనుగడకు ఆధారం నీరు. శరీరంలో ద్రవ పదార్ధాల సమ్మేళనానికి, విటమిన్లు, మినరల్స్ అన్ని అవయవాలను సరఫరా చేయడంలో నీరు ముఖ్య పాత్రపోషిస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే పెరుగుతున్న అవసరాలు, కలుషిత పదార్థాల నేపథ్యంలో నీరు కూడా శుద్ధి చేసుకొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ వచ్చింది. ఏదైనా అతిగా వినియోగిస్తే అనర్థమే అన్నట్లుగా.. ఈ నీరు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందట.