పండగలు వచ్చాయంటే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో సందడి మొదలవుతుంది. ఆర్టిస్టులతో షోలు కళకళలాడిపోతాయి. తెలంగాణలో బోనాల జాతర మొదలైన సందర్భంగా బోనాల సెలబ్రేషన్స్ను షురూ చేసింది. జీ తెలుగు యాజమాన్యం ‘జీ తెలుగు వారి జాతర’ పేరుతో సందడి చేయనుంది. సీరియల్ ఆర్టిస్టులు, కమెడియన్స్, సింగర్స్ చేసిన హడావుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను జూలై 23న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కమెడియన్ రియాజ్కు […]