ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా సెలెక్షన్ గురించి మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యమైన ఒక ప్లేయర్ను జట్టులోకి తీసుకోకుండా భారత సెలెక్టర్లు తప్పు చేశారని అతడు అభిప్రాయపడ్డాడు.
టీమిండియా మాజీ సారథి, స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి రికార్డులు కొత్తేమీ కాదు. సెంచరీల మీద సెంచరీలు బాదడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. బౌలర్ ఎవరు, ఫార్మాట్ ఏదనేది సంబంధం లేకుండా పరుగులు చేస్తుంటాడు విరాట్. అందుకే అతడ్ని ముద్దుగా ‘రన్ మెషీన్’ అని పిలుస్తుంటారు. అలాంటి కోహ్లీ ఇప్పుడు మరో రేర్ ఫీట్ ను అందుకున్నాడు. తనకిష్టమైన వన్డే ఫార్మాట్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న […]