గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ ప్రతి పక్ష పార్టీల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీపై బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హవా బాగా తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టేందుకు.. మరింత బలం పుంజుకునేలా చేసేందుకు తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని పిసిసి చీఫ్ గా […]