రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేశారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకూ పొంచి ఉన్న ప్రమాదం గురించి కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడారు. గోదావరి ఉదృతి, వరద సహాయక చర్యలపై సూచనలు చేశారు. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయని..జూలై నెలలో రూ. 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వచ్చిందని అన్నారు. 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందని అన్నారు. రేపు […]