ఉద్యోగులకు ఆదాయం గురించిన ఆధారాలు సులువుగా లభిస్తాయి. వారి సాలరీ స్లిప్పు, ఫారం-16లు వారికి అవసరమైనప్పుడు ఆదాయ ధ్రువీ కరణలుగా ఉపయోగపడతాయి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే అదే వారికి అధీకృత ఆదాయ ధ్రువీకరణగా మారుతుంది. వ్యక్తులకు రూ.2,50,000లోపు ఆదాయం ఉన్నప్పుడు రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు యాజమాన్యం ఫారం-16 అందిస్తుంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఎలా? అనేక సందర్భాల్లో వారికి ఇదే ఆదాయ ధ్రువీకరణగా పనికొస్తుంది. ఈ ఏర్పాటు […]
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్య నిపుణుడు బొడిగ ఆనందయ్య మీడియా ముందుకొచ్చారు. తనను అరెస్టు చేశారని, నాటు మందు పంపిణీ ఆగిపోయిందని జరుగుతున్న ప్రచారంపై నోరు విప్పారు. ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారని, ప్రభుత్వం సంపూర్ణంగా సపోర్ట్ చేస్తోందని వెల్లడించారు. వాళ్లందరికీ ఆనందయ్య ధన్యవాదాలు తెలిపారు. రెండ్రోజుల్లో మందు తయారు చేసి పంచిపెడతారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. ఆయుర్వేద మందు పంపిణీ ఆగిపోయిన తర్వాత ఆనందయ్యను పోలీసులు నెల్లూరుకి తరలించడం, కృష్ణపట్నంలో […]