టెలికాం రంగంలో సంచనంగా మారిన రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. రూ. 999 ధరకే 4G ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ జియో ఫోన్ పేరిట లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇలా ఉన్నాయి.