గత ఐదారేళ్లుగా చూస్తే.. తీర్పుల వెలువరించే తీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ప్రశంసనీయంగా ఉంటే.. కొన్ని వివాదాస్పదమౌతున్నాయి. బాబ్రీ మసీదు, అయ్యప్ప స్వామి దేవాలయంలోకి మహిళల ప్రవేశం నుండి ఇటీవల వ్యభిచారంపై ఇచ్చిన తీర్పు వరకు పలు అంశాలున్నాయి.