ఆయుర్వేద మూలికలతో ఆనందయ్య తయారుచేసిన కరోనా మందు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. దీంతో అనేక రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు కృష్ణపట్నానికి తరలివచ్చారు. ఆనందయ్య కరోనా పొజిటివ్ వచ్చే రోగులకు, మరికొన్ని కరోనా వ్యాధి సోకకుండా ఉండేందుకు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు. వెంకటయ్య స్వామి శిష్యుడు గురవయ్య స్వామి దగ్గర శిష్యరికం కూడా చేశాడు. ఆయుర్వేదంలో తనకున్న అనుభవంతో కరోనాకు ఔషధాన్ని తయారు చేసి పంపిణీ చేస్తున్న ఆనందయ్యను చట్టసభలకు పంపి గౌరవించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్లు […]