గత కొంత కాలంగా దేశంలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం కర్ణాటకలో పర్యటించారు. గత కొంత కాలంగా తనను తాను కశ్మీరీ పండిట్ అనీ, శివుడి భక్తుడినంటూ చెప్పుకునే రాహుల్ గాంధీకి ఈ మధ్య దైవ భక్తి ఎక్కువయిపోయినట్టుంది. ఆయన ఈ మధ్య క్రమం తప్పకుండా దేవాలయాలను సందర్శిస్తున్నారు. కర్నాటకలోని చిత్రదుర్గ్లోని శ్రీ మురుగరాజేంద్ర మఠాన్ని […]