అమరావతి- ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కు మద్య ఏం జరిగింది. ఇద్దరికి ఎక్కడ విభేదాలు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణరాజు.. జగన్ పై ఎందుకు నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు ఎందుకు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నలే సామాన్యుల నుంచి కొంత మంది రాజకీయ నేతల మదిలో మెదులుతున్నాయి. స్వతహాగా వ్యాపారవేత్త అయిన రఘురామ కృష్ణ రాజు […]