హైదరాబాద్ లో ఈ మధ్య మాదాపూర్ లో జరిగిన కాల్పుల కలకలం మరువకముందే మరో చోట కాల్పుల కలకలం రేగింది. నల్గొండ జిల్లా మునుగోడులో కాల్పులు కలకలం సృష్టించాయి. మునుగోడు మండలం ఊకొండి గ్రామం వద్ద బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. 3 రౌండ్లు కాల్పులు జరపడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి […]