హైదరాబాద్ వచ్చే ఇతర ప్రాంతాల ప్రజలు సందర్శించే ప్రాంతాల్లో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఒకటి. ఇప్పుడీ మల్టీప్లెక్స్ను అధునాతన హంగులతో (రీ లోడ్) తీర్చిదిద్దారు. కరోనా రెండో దశ తర్వాత థియేటర్లలో విడుదలకు సిద్ధమైన చిత్రాలను ప్రదర్శించడానికి ప్రసాద్స్ మల్టీప్లెక్స్ సిద్ధమైంది. కొత్త హంగులతో తీర్చిదిద్దిన ఐమాక్స్ మూడో అంతస్తు ప్రాంగణాన్ని ఇవాళ సిబ్బందితో కలిసి ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యజమాని రమేష్ ప్రసాద్ ప్రారంభించారు. వీకెండ్ వస్తే చాలామంది ఉద్యోగులు ప్రసాద్స్ మల్టీప్లెక్స్లో సినిమా చూసి, ఆ తర్వాత […]