ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా ప్రముఖల మృతితో వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఒకరు మృతి చెందారు.