రేషన్ కోసం రేషన్ షాపుల ముందు గంటల తరబడి ప్రజలు పడిగాపులు పడకూడదని భావించిన.. ఇంటి వద్దకే రేషన్ అందించేందుకు సిద్ధమైంది ఏపీలోని జగన్ సర్కార్ . దీని కోసమని ప్రత్యేకమైన వాహనాలను సిద్ధం చేసింది. ఇంటింటికి రేషన్ పంపిణీ కోసం మినీ వ్యానులు, ఎండీయూ వాహనాలను తీసుకొచ్చింది. అయితే..