ఎనిమిదో తరగతి ప్రవేశాలకు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ రక్షణ శాఖకు చెందిన సంస్థల్లో పైచదువులు అభ్యసించాలనుకునేవారికి ఇది చక్కని అవకాశం. ఉన్నత విద్యను అందించడమే కాకుండా చక్కటి శిక్షణ అందిస్తారు.