ఇటీవల సినీ,రాజకీయ ప్రముఖులు మరణ వార్తలు వరుసగా వినిపిస్తున్నాయి. ఆరు నెలల వ్యవధి కాలంలో అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తెలుగులో విశ్వనాథ్, జమున, శరత్ బాబు వంటి లెజండరీ పర్సన్సే కాకుండా తారకరత్న, అప్ కమింగ్ నటుడు హరికాంత్ కన్నుమూశారు.