దేశ వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం.. అతి వేగం ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని అధికారులు అంటున్నారు. ఎన్నిసార్లు జరిమానాలు విధించినా.. జైలుకు పంపినా వీరిలో మాత్రం మార్పు రావడం లేదని ట్రాఫిక్ పోలీసులు.