గత కొంత కాలంగా రాజకీయ, సినీ ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. శివసేన పార్టీలో విషాదం చోటు చేసుకుంది. శివసేన ముఖ్యనేత.. ఎమ్మెల్యే రమేష్ లట్కే కన్నుమూశారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. ఇటీవల ఆయన తన స్నేహితుడిని కలిసేందుకు కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయనకు బుధవారం తీవ్ర గుండెపోటు రావడంతో చనిపోయినట్లు మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరబ్ తెలిపారు. లట్కే కుటుంబ సభ్యులతో పాటు భౌతిక కాయాన్ని భారత్ కి రప్పించే […]