ఉత్తర్ ప్రదేశ్- అయోధ్య రామాలయ భూ కొనుగోలు అంశం మళ్లీ వివాదం అవుతోంది. రామ జన్మభూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ భూముల కొనుగోలులో అవినీతికి పాల్పడిందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. రెండు కోట్ల విలువ చేసే భూమిని 18 కోట్ల 50 లక్షలకు కొన్నారని ఆప్, ఎస్పీ పార్టీ ఎంపీలు ఆరోపించారు. దీంతో వివాదం రాజుకుంది. ఈ భూ వివాదాన్ని చల్లార్చేందుకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ ప్రకటన చేసింది. రామాలయ నిర్మాణానికి జరుగుతున్న […]