వాళ్లిద్దరు కొన్నేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలనుకుని ఎన్నో కలలు కన్నారు. కానీ ఆ ఆశలు చివరికి ఆడియాసలయ్యాయి. పెళ్లైనా భర్తతో ఉండలేక ప్రియురాలు ఏకంగా ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్ ప్రాంతం. ఇదే ప్రాంతానికి చెందిన వేణుగోపాల్, పూజా ఇద్దరు ఇద్దరు స్థానికంగా గోపాల్ నగర్ లోని ఓ […]