టీసీఎస్ కంపెనీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా సీఈఓగా, మేనేజింగ్ డైరెక్టర్ గా సంస్థ కోసం కృషి చేసిన రాజేష్ గోపీనాథన్ రాజీనామా చేశారు.