గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం కొంత మంది కేటుగాళ్ళు యువతను మత్తుకు బానిసలు గా చేస్తున్నారు. గంజాయి మత్తులో జూగుతున్న యువకులు విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పపడుతున్నారు. ఆ మద్య హైదరాబాద్ లో గంజాయి మత్తులో పోలీసులపై దాడికి దిగిన విషయం తెలిసిందే. తాజాగా నగరంలో దారుణం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ హసన్ నగర్ లో కొంత మంది గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయారు. ఎనిమిది మంది యువకులు […]