ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అదికార వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ టీడీపీ హాట్ కామెంట్స్ చేస్తుంటే. వాటిని తిప్పికొట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అధికార వైసీపీ పేదలకు సెంటు స్థలాన్ని ఇవ్వాలన్న వైసీపీ నిర్ణయాన్ని తప్పుబట్టింది టీడీపీ. సమాధి కట్టుకోవడానికి తప్ప ఆ స్థలం ఎందుకు పనికిరాదంటూ..