నేటికాలంలో సినిమాలు, టీవీలో కార్యక్రమాలు, సోషల్ మీడియా ప్రభావంతో.. యువత చెడి పోతున్నారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వారి మాటలు నిజమే అన్నట్లు తరచూ కొన్ని దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా తూర్పూ గోదావరి జిల్లాలో 9వ తరగతి విద్యార్థిపై మరొకరు కత్తితో దాడి చేశాడు.