అమ్మను మించిన దైవం లేదు అంటారు. తన రక్తాన్ని పాలుగా మార్చి అందించి మనల్ని బతికిస్తుంది కన్నతల్లి. అయితే ఏ బంధం లేకపోయినా కూడా ఎందరో పసిపిల్లలకు తమ పాలను అందించి ప్రాణాలను నిలుపుతున్న మాతృమూర్తుల గురించి తెలుసుకుందాం..