భారత రైల్వే వ్యవస్థ రైలు ప్రమాదాల నివారణకు పలు సింబల్స్ ను, సిగ్నల్స్ ను ఉపయోగిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ట్రాక్ ల మధ్యలో కంకర రాళ్లను ట్రాక్ చుట్టూ నింపుతుంది. మరి ఈ రాళ్లను ఎందుకు వినియోగిస్తారో తెలుసా.